ఒకే హాస్టల్​లో 40 మందికి కరోనా
40

మహారాష్ట్ర లాతూర్ నగరంలోని ఓ హాస్టల్​లో 40 మంది విద్యార్థినులు కరోనా బారిన పడ్డారు.

మహారాష్ట్ర లాతూర్ నగరం ఎమ్​ఐడీసీ ప్రాంతంలోని ఓ హస్టల్​లో దాదాపు 40 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. హాస్టల్​లో ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా మిగతా వారికీ పరీక్షలు చేయించారు హాస్టల్​ నిర్వాహకులు.

మహారాష్ట్రలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అప్రమత్తమైన మహా సర్కార్.. నిబంధనలను కఠినతరం చేసింది. కేసులు అధికంగా నమోదవుతున్న నగరాల్లో ఆంక్షలు విధించింది.

ఇదీ చదవండి : ఆ రాష్ట్రంలో పెరుగుతోన్న కరోనా.. మళ్లీ లాక్​డౌన్!​

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.