కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాలతో విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో సింహాద్రి నళిని అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నళిని ఆత్మహత్య చేసుకున్నట్లు నళిని తండ్రి తెలిపారు. పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చూడండి. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అనుక్షణం ఉత్కంఠ