క్రమంగా బయటపడుతున్న సంగమేశ్వర ఆలయం
The

కర్నూలు జిల్లాలో శ్రీశైలం వెనుక జలాల్లోంచి సంగమేశ్వర ఆలయం క్రమంగా దర్శనమిస్తోంది. ఈ క్రమంలో సంగమేశ్వరం శిఖరానికి ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కర్నూలు జిల్లాలో శ్రీశైలం వెనుక జలాల నుంచి సంగమేశ్వర ఆలయం క్రమంగా బయటపడుతోంది. ఈ సందర్భంగా సంగమేశ్వరం శిఖరానికి ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 861 అడుగులుగా ఉంది. 838 అడుగులకు నీటిమట్టం తగ్గినట్లైతే ఆలయం పూర్తిగా దర్శనమిస్తుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

బావను హత్య చేసిన బావమరిది.. కుటుంబ కలహాలే కారణమా!

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.