అఖీంఖాన్​పేట గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని ధర్నా
Dharna

'పంచాయతీ ముద్దు.. కార్పొరేషన్​ వద్దు..' అంటూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అఖీంఖాన్​ పేట గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. అఖీంఖాన్​ పేటను పంచాయతీగానే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు.

'పంచాయతీ ముద్దు.. కార్పొరేషన్​ వద్దంటూ..' శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ధ అఖీంఖాన్​ పేట గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. తోటపాలెం పంచాయతీకి చెందిన అఖీంఖాన్​ పేటను ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని వీరంతా డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరపాలకసంస్థలోకి అఖీంఖాన్​ పేట గ్రామాన్ని విలీనం చేయవద్దని అభ్యర్థించారు. అఖీంఖాన్​ పేట గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని నినాదాలు చేశారు.

ఇదీ చదవండి: నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అనుక్షణం ఉత్కంఠ

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.