నిల్వ ఉంచిన వరికుప్పలు దగ్ధం..మూడు లక్షలు నష్టం
Breaking

విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో నిల్వ ఉంచిన వరికుప్పలు దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో మూడు లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

భీమబోయినపాలెంలో నిల్వ ఉంచిన వరికుప్పలకు.. నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన లాలం గంగరాజు , అడిగాడ శ్రీరామ్ మూర్తి, వృత్తల అప్పలనాయుడు అనే రైతులకు చెందిన వరికుప్పల కాలి బూడిదయ్యాయి. ఈ కారణంగా మూడు లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారులే తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండీ.. కొండవీడును సందర్శించిన ఏపీ ప్రభుత్వ సలహాదారుని సతీమణి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.