ఎలక్ట్రానిక్ పరిశ్రమలో పేలుడు.. కార్మికురాలు మృతి
Breaking

ఎలక్ట్రానిక్​ పరిశ్రమలో పేలుడు సంభవించి కార్మికురాలు మృతి చెందిన ఘటన... సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది.

సంగారెడ్డి ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని ఎలక్ట్రానిక్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కార్మికురాలు మృతి చెందింది. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ చూడండి: హస్తం వీడిన కూన శ్రీశైలం గౌడ్ .. త్వరలో కమలం గూటికి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.