ఎలక్ట్రానిక్ పరిశ్రమలో పేలుడు.. కార్మికురాలు మృతి

ఎలక్ట్రానిక్ పరిశ్రమలో పేలుడు సంభవించి కార్మికురాలు మృతి చెందిన ఘటన... సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది.
సంగారెడ్డి ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని ఎలక్ట్రానిక్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కార్మికురాలు మృతి చెందింది. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇదీ చూడండి: హస్తం వీడిన కూన శ్రీశైలం గౌడ్ .. త్వరలో కమలం గూటికి