కర్ణాటక శాసనసభ ఎన్నికల బరిలో మజ్లిస్: అసదుద్దీన్‌
asaduddin

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయనుంది. 2023లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ ప్రకటించారు.

2023లో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల బరిలో మజ్లిస్ పార్టీ దిగనుంది. హైదరాబాద్ దారుస్సలాంలో గుల్బర్గా నేతలతో సమావేశమైన మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా గుల్బర్గా నార్త్ నుంచి మజ్లిస్ అభ్యర్థిగా ఇలియాస్ భగవన్ సేట్ పేరును అసద్ ప్రకటించారు. నేతలు, ప్రజలు ఈ నిర్ణయాన్ని గౌరవించి, మజ్లిస్ అభ్యర్థిని గెలిపించాలని విన్నవించారు. కర్ణాటక శాసనసభలో తమ వాణిని వినిపించాలని కోరారు.

ఇదీ చూడండి: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.