'పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాం'
పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాం

ఆంధ్రప్రదేశ్​లో పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని.. ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ అభినందించారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్​లో పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు.. ఆ రాష్ట్ర ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ అభినందించారని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామనీ.. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పోలీసులకు కరోనా సోకినట్టు ఎటువంటి నివేదికలు లేవనీ... అవసరమైతే సిబ్బందికి వాక్సిన్ వేయిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.

  • ఇదీ చూడండి : జీవశాస్త్రాల పురోగతికి ఔషధం
    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.