'రేపటి తరాలను కాపాడాలంటే ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలి'
uppal

ఎలక్ట్రానిక్​ వాహనాలను ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఉప్పల్​ ఎమ్మెల్యే బేతి సుభాష్​ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో తన్వాల్ ఎలక్ట్రానిక్ ద్విచక్రవాహనాన్ని కార్పొరేటర్ శ్రీదేవితో కలిసి ఆయన ప్రారంభించారు.

రేపటి తరాలను కాపాడాలంటే ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని ఉప్పల్​ ఎమ్మెల్యే బేతి సుభాష్​ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన తన్వాల్ ఎలక్ట్రానిక్ ద్విచక్రవాహనాన్ని కార్పొరేటర్ శ్రీదేవితో కలిసి ప్రారంభించారు.

ప్రజలంతా ఎలక్ట్రిక్​ వాహనాలు ఉపయోగిస్తే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఎమ్మెల్యే బేతి సుభాష్​ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్​ వాహనాలను ఉపయోగించేవారికి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తాయని ఆయన తెలిపారు. ఈ తరహా వాహనాలకు ఎలాంటి లైసెన్స్, రిజిస్ట్రేషన్​లు ఉండవని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.